Skip to main content

నాగార్జున సాయిబాబాగా తన అసాదారణ నటనతో ఎంతో అద్బుతంగా నటించిన చిత్రం :షిర్డీ సాయి చిత్ర సమీక్ష

Shirdi Sai Review
  • Film : Shirdi Sai
  • Producer : Maheshwara Reddy
  • Director : K.Raghavendra Rao
  • Star Cast : Nagarjuna, Srikanth, Kamalinee Mukherjee...
  • Music Director : MM.Keeravani
  • Rating :
    fullfullfullfullfull3.5
    నాగార్జున  సాయి బాబాగా  నటించిన షిరిడి సాయి ఈ రోజు విడుదల అయింది .నాగార్జున అద్బుతంగా నటించాడు .రాఘవేంద్రరావు ,నాగార్జున కలయికలో వచ్చిన మూడవ భక్తి రస చిత్రం .
    నాగార్జున సాయిబాబాగా తన అసాదారణ నటనతో  ఎంతో అద్బుతంగా నటించాడు .రాఘవేంద్రరావు మరొకసారి దర్శకత్వ తన  ప్రతిభను ఈ చిత్రంతో నిరుపించుకున్నారు .సాయిబాబా పరమ బక్తుడు నానవాలి పాత్రను సాయికుమార్  తనదైన శైలిలో సూపర్ గా నటించాడు .ఈ  చిత్రంలోని పాటలు అద్బుతంగా చిత్రీకరించాడు, ముక్యంగా ఒక్కడే సూర్యుడు .........అనే పాట   ప్రేక్షకుల హృదయాన్ని తాకుతుంది అనటంలో సందేహం లేదు .సాయిబాబా ను సినిమాలోచూస్తున్నామన్న  విషయాన్నీ ప్రేక్షకుడు మరచిపోయి నిజంగా సాయిబాబా ను చూస్తున్నామన్న బ్రాంతి ని నాగార్జున తన నటనతో మంత్రముగ్దులను చేసాడు .ముఖ్యంగా నాగార్జున తన హావభావాలతో నిజంగా సాయిబాబా ఇలాగే ఉంటాడేమో అని ప్రేక్షకుల మదిలో ముద్ర వేయించుకోవటం ఖాయం .కీరవాణి సంగీతం సినిమాకు ప్రాణం పోసింది .2012 సంవత్సరానికి  అవార్డుల  పంట పండిస్తుంది అనటంలో సందేహం లేదు .
    final word: అందరు చూడ తగ్గ భక్తిరస చిత్రం . 

Comments

  1. kevalam 15 nimishaale cinema vesaadu bangalore lo oka theatre lo...idi entha nidivi cinema?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

భక్త ప్రహ్లాద 1967 పాటల పుస్తకం

భక్త ప్రహ్లాద 1967 భక్త ప్రహ్లాద 1967 లో చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో విష్ణు భక్తుడైన  ప్రహ్లాదునిని  కథ ఆధారంగా వచ్చిన సినిమా. దీనికి మునుపు 1931, మరియు 1942 లో కూడా ఇదే పేరుతో తెలుగులో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో హిరణ్యకశిపుడిగా  ఎస్.వి. రంగారావు ,  ప్రహ్లాదుడిగా రోజారమణి , ప్రహ్లాదుడి తల్లిగా  అంజలీ దేవి  నటించారు బాల్యంలో ఎంతో ప్రహ్లాదుడిగా వయసుకి మించిన పరిణితి చూపి నటించింది రోజారమణి. ఆమెకీ చిత్రం మంచి పేరు తెచ్చింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ నారదునిగా నటించారు. హరనాధ్ శ్రీ మహావిష్ణువుగా నటించారు. తెరపై ఈ చిత్రాన్ని పురాణంగా చెప్పడం కంటే, నాటకీయత కు ప్రాధాన్యతనూ దర్శక నిర్మాతలు ప్రయత్నించేరని అందుకే సముద్రాల కంటే తనకు ప్రాధాన్యత నిచ్చేరని ఈ చిత్ర రచయిత డి.వి.నరసరాజు గారు పేర్కొనే వారు.

కమ్మ,రెడ్డి,కాపు ఒకే కులం

కమ్మ,వెలమ,రెడ్డి,కాపు,ఒకే కులం   మధ్య యుగములో గ్రామాధికారిగా వ్యవహరించే కాపును రెడ్డి అని గౌరవపూర్వకముగా సంబోధించేవారు. ప్రముఖ బ్రిటిష్ సామాజిక శాస్త్రజ్ఞుడు ఎడ్గార్ థర్ స్టన్ 'రెడ్డి' అను బిరుదు కలవారిని 'కాపు' కులంలో భాగంగా పేర్కొన్నాడు కాపులు రెడ్లు వేరువేరు కులాలు వారుకాదు.వారిద్దరూ ఒకేకులస్తులు.రెడ్లు ఇప్పటికీ తమకులం కాపు అని పేర్కొంటారు అని చేగొండి హరిరామ జోగయ్య సమాచార శాఖా మంత్రిగా ఉన్నరోజుల్లో అన్నారు."నిజాం రాజ్యంలో కులాలు తెగలు" అనే గ్రంధంలో(1920) సయ్యద్ సిరాజుల్ హసన్ కాపుల గురించి వివరంగా రాశారు:కాపు,కుంబి,రెడ్డి-ద్రావిడ జాతికి చెందిన వ్యవసాయదారుల కులం.ఆదిరెడ్డికి పుట్టిన ఏడుగురు కొడుకులలోంచి పుట్టిన కాపులు 10 ఉప కులాలుగా విడిపోయారు.1.పంచరెడ్లు(మోటాటి,గోదాటి,పాకనాటి,గిట్టాపు,గోనెగండ్లు) 2.యాయ 3.కమ్మ 4.పత్తి 5.పడకంటి 6.శాఖమారి 7.వక్లిగర్ లింగాయతు 8.రెడ్డి 9.పెంట 10.వెలమ.మోటాటి రెడ్లు మోటాటి కాపుల ఆడపిల్లల్ని పెళ్ళి చేసుకుంటారు.చిట్టాపుకాపులు మాసం మద్యం ముట్టరు.గోడాటికాపుస్త్రీలు పైట కుడివైపుకు వేస్తారు.వారిలో వితంతువివాహాలున
సింధు లోయ నాగరికత వెలికి తీయబడ్డ మొహంజో-దారో శిథిలాలు సింధు లోయ నాగరికత (క్రీ.పూ2700 - క్రీ.పూ.1750) ప్రస్తుత పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా మరియు సింధూ నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాధమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్ మరియు పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ , తుర్కమేనిస్తాన్ , ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది. ఈ నాగరికతకు చెందిన హరప్పా నగరము మొదటగా వెలికి తీయుటచే ఇది సింధులోయ హరప్పా నాగరికత అని పిలువబడుతున్నది. సింధూ నాగరికత మెసొపొటేమియా మరియు ప్రాచీన ఈజిప్టు కంచు యుగాలకు సమకాలికమైన అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటి. అత్యంత అభివృద్ధి చెందిన దశగా గుర్తించబడిన నాగరికతను హరప్పా నాగరికత గా పేర్కొంటారు. ఈ నాగరికతకు సంబంధించిన తవ్వకాలు 1920వ సంవత్సరం నుండి జరుగుతున్నా అత్యంత ప్రాముఖ్యత కలిగిన వివరాలు మాత్రం 1999లోనే వెలువడ్డాయి. ఈ నాగరికతనే ఒక్కోసారి సింధూ ఘగ్గర్-హక్రా నాగరికత అని లేదా సింధూ-సరస్వతి నాగరికత గా కూడా అభి